Logo
Download our app
పోసానిపేటలో క్రికెట్ టోర్నమెంట్
NEWS   Jan 16,2025 05:28 am
కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో పోసానిపేట గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మూదం నరేష్ నిర్వహించారు. దీనిలో భాగంగా విన్నర్ ఆదిరెడ్డి టీమ్ కు ప్రైజ్ మనీ 3000 అందించారు. దీనికిగాను ఆదిరెడ్డి టీం ఆ డబ్బులను ప్రభుత్వ పాఠశాల 26 జనవరిలో నిర్వహించే క్రీడలకు విద్యుత్తులకు ఇవ్వాలని ప్రభుత్వ స్కూల్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంజీ రెడ్డి, రన్నర్ టీం అజారుద్దీన్, తిరుపతి రెడ్డి, సంజీవరెడ్డి , సురేష్, నరేష్, విజయ్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source