Logo
Download our app
ఘ‌నంగా మ‌ల్ల‌న్న బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Jan 14,2025 09:00 am
ప్రాచీన శైవ క్షేత్రం ఐన‌వోలులోని మ‌ల్లికార్జున స్వామి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు భ‌క్తులు. సంక్రాంతి పండుగను పుర‌స్క‌రించుకుని 3 రోజుల పాటు ఉత్స‌వాలు జ‌రుగుతాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భ‌క్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు.
⚠️ You are not allowed to copy content or view source