Logo
Download our app
పసుపు రైతును ఆదుకునేందుకు కృషి
NEWS   Jan 09,2025 02:27 pm
అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ, పవిత్రమైన పసుపు పంటను సాగు చేస్తున్న రైతాంగం ఇబ్బందులను పరిష్కరించి వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. , పసుపు రైతులకు చేయూత ఇవ్వాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source