Logo
Download our app
నిజామాబాద్ లో మైనార్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
NEWS   Jan 09,2025 11:56 am
మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సూచించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటనకు విచ్చేసిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు. మైనారిటీలు అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source