Logo
Download our app
నీటి సంపుటిలో పడి వ్యక్తి మృతి
NEWS   Jan 09,2025 09:53 am
కోరుట్ల పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీ వద్ద గల శివరామకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు నీటి సంపుటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బిహార్ కు చెందిన 38 ఏళ్ల సచిన్ చౌదరి రైస్ మిల్లులో బాయిలర్ కోసం వాడే నీటి సంపు వద్ద కూర్చుని చూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ నీటి సంపులో పడి అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source