ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు
NEWS Jan 08,2025 11:09 am
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాణ్యమైన విద్యను అందించనుంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు తొలగించింది. తొలి సంవత్సరం పరీక్షలు ఇంటర్నల్ గానే నిర్వహించాలని ఆదేశించింది. అంతే కాకుండా ఇంటర్ సిలబస్ మార్చాలని నిర్ణయించింది.