Logo
Download our app
ఉత్తమ ఎడ్యుకేటర్ అవార్డు గ్రహీత స్రవంతి
NEWS   Jan 08,2025 05:24 am
సావిత్రిబాయి పూలే 194జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2025 అవార్డులను ప్రకటించింది, బెల్లంపల్లికి చెందిన తుమ్మ స్రవంతి ఉత్తమ ఎడ్యుకేటర్ అవార్డుకు ఎంపికయ్యారు, ఈ అవార్డు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జనవరి 3న ఆమెకు అందజేసినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source