Logo
Download our app
రేపే మ‌హా కుంభ మేళాకు క‌ళ్యాణ ర‌థం
NEWS   Jan 07,2025 11:45 am
హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతిష్టాత్మకమైన మహా కుంభ మేళా సందర్భంగా టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూప ఆలయాన్ని నిర్మిస్తోంది . 8న ఉదయం 7 గంటలకు తిరుమల నుండి శ్రీవారి దివ్య ఆశీర్వాదంతో కల్యాణ రథం ప్రారంభమవుతుందని తెలిపారు ఈవో జె శ్యామలరావు. 13 నుంచి ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు మేళా జ‌రుగుతుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source