Logo
Download our app
చోరీకి గురైన నగలు రికవరీ
NEWS   Jan 06,2025 05:58 am
ధర్మసాగర్: పోగొట్టుకున్న బంగారు నగలను పోలీసులు రికవరీ చేశారు. ధర్మసాగర్ మండలం కరుణాపురం చర్చికి ప్రార్థన నిమిత్తం వచ్చిన ఓ మహిళ రూ:2 లక్షల విలువగల బంగారు నగలను పక్కకు పెట్టి బాత్రూంకి వెళ్ళగా ఆ నగలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేసి బంగారు నగలను రికవరీ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source