Logo
Download our app
ఘనంగా మహిళా ఉపాధ్యాయల దినోత్సవం
NEWS   Jan 03,2025 11:36 am
మెట్‌ప‌ల్లి: వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళ అక్షరత కోసం తపించిన ఉక్కు మనిషి అన్ని కొనియాడారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి పూలే పుట్టినరోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అధికారికంగా జరపడం సంతోషమ‌న్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వనికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source