Logo
Download our app
కాలంతో క‌లిసి న‌డుద్దాం
NEWS   Jan 02,2025 03:30 pm
భూతకాలాన్ని వర్తమాన కాలంతో సరి చూసుకుని భవిష్యత్ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగ న్ మోహన్ గౌడ్, ఉపాఢ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పాల్ ,కోశాధికారి దీపక్ లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అంద‌జేశారు.
⚠️ You are not allowed to copy content or view source