Logo
Download our app
యాసంగికి శ్రీరాంసాగర్ నీటి విడుదల
NEWS   Jan 01,2025 06:40 am
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా మిడ్ మానేరు కు నీటి విడుదల చేసినట్టు ఇరిగేషన్ డీఈ గణేశ్ తెలిపారు.యాసంగికి సాగు నీరందించేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు కాల్వ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు(80.50టీఎంసీలు). కాగా.. మంగళవారం సాయంత్రానికి 1089.80 అడుగులు(76.10టీఎంసీల)నీరు ఉంది.
⚠️ You are not allowed to copy content or view source