తిరుమల సన్నిధిలో భట్టి విక్రమార్క
NEWS Jan 01,2025 04:04 am
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంలో భోజనం చేశారు. టీటీడీ అందిస్తున్న సేవలు అద్బుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాద్దాంతం చోటు చేసుకుంది.