Logo
Download our app
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే
NEWS   Dec 31,2024 02:00 pm
కామారెడ్డిజిల్లాలో కలకలం సృష్టించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్‌ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్‌ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్‌ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source