Logo
Download our app
ముందస్తు నూతన సంవత్సర వేడుకలు
NEWS   Dec 31,2024 05:53 am
మెట్‌ప‌ల్లి: స్నేహలయా కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలను పట్టణంలోని బండారి గోపి హరీష దంపతుల నివాసంలో నిర్వ‌హించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్నేహలయా ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోట కిరణ్ కుమార్ దంపతులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్లూరు నవీన్ కుమార్, చైతన్య నగర్ అధ్యక్షులుగా ఎన్నికైన బండారి గోపికృష్ణను సన్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source