కూటమి ప్రభుత్వం బీసీలకు అందలం
NEWS Dec 30,2024 06:59 am
బీసీల పట్ల నిబద్ధతను సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చాటుకున్నారని మంత్రి ఎస్.సవిత కొనియాడారు. నూతన సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ ను నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ నుంచి బీసీలకు పెద్దపీట వేస్తూ వస్తోందన్నారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ ను నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.