బీసీలకు చంద్రబాబు పెద్దపీట
NEWS Dec 30,2024 06:42 am
బీసీలకు చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని అన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. సీఎస్ గా నియమితులైన కె. విజయానంద్ ను అభినందించారు. టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు, టీటీడీ ఈవోగా జె. శ్యామల రావులను నియమించడం బీసీల పట్ల తనకున్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. అత్యున్నతమైన పదవులలో బీసీలకే ప్రయారిటీ ఇచ్చారని తెలిపారు.