Logo
Download our app
ఆన్ లైన్ బెట్టింగ్ ల ప‌ట్ల జ‌ర జాగ్ర‌త్త
NEWS   Dec 30,2024 03:05 am
టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ఆన్ లైన్ బెట్టింగ్ ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. కాసుల మాయ‌లో ప‌డి విలువైన కాలాన్ని యువ‌త దుర్వినియోగం చేసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వీడియోల‌ను న‌మ్మి జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source