చిరుత కలకలం
NEWS Dec 29,2024 05:19 pm
మెట్పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివార్లో చిరుత సంచారం చేస్తోందని గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పాదముద్రికలను పరిశీలిస్తున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు.