Logo
Download our app
ప‌ల‌క‌రించుకుంటే త‌ప్పేముంది..?
NEWS   Dec 28,2024 07:06 pm
మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ త‌న కాళ్ల‌కు మొక్కారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఎయిర్ పోర్టులో క‌లుసుకున్నామ‌ని, ఒక‌రికొక‌రం ప‌ల‌క‌రించుకున్నామ‌ని ఇందులో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నించారు. పీఎం , సీఎంల‌కు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కాళ్ల‌కు మొక్కడం స‌హ‌జ‌మేన‌ని అన్నారు. ఈ ప్ర‌చారంతో త‌న‌కు సంబంధం లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source