Logo
Download our app
2025 డైరీని ఆవిష్క‌రించిన సీఎం
NEWS   Dec 28,2024 12:02 pm
2025 సంవ‌త్స‌రానికి సంబంధించిన క్యాలెండ‌ర్ , డైరీని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ రాజు , సీఎస్ నీర‌బ్ కుమార్ ఆవిష్క‌రించారు. భార‌త రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా త‌యారు చేశామ‌న్నారు సీఎం. ఇందులో పాల్గొన్న తెలుగు ప్ర‌ముఖుల‌ను కూడా చేర్చామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source