Logo
Download our app
మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ అభినంద‌నీయం
NEWS   Dec 28,2024 08:30 am
బెజ‌వాడ‌లో ప్ర‌పంచ తెలుగు ర‌చ‌యిత‌ల మ‌హాస‌భలు నిర్వ‌హించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం చంద్ర‌బాబు. మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా ప్రాంగ‌ణాల‌కు పొట్టి శ్రీ‌రాములు, రామోజీ రావు పేర్ల‌ను పెట్ట‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ స‌భ‌ల‌కు విచ్చేసిన అతిథులు, క‌వులు, క‌ళాకారులు, మేధావులు, ర‌చ‌యిత‌ల‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source