Logo
Download our app
మన్మోహన్ చిత్రపటానికి నివాళి
NEWS   Dec 27,2024 11:59 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న హయాంలో దేశం అభివృద్ధి పథంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source