మన్మోహన్ సింగ్ కు నివాళులు
NEWS Dec 27,2024 08:01 am
డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల మెట్పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దేనని, ఆయన ఆర్థిక మంత్రిగా .దేశ ప్రధానమంత్రిగా , ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మహనీయుడని కొనియాడారు .