ఓలా షోరూంను ప్రారంభించిన సీఐ నిరంజన్ రెడ్డి
NEWS Dec 25,2024 04:50 pm
మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలలో ఓలా షోరూంను ప్రారంభించారు సీఐ నిరంజన్ రెడ్డి, మేనేజర్ రాకేష్ గౌడ్. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఓలా ఎలక్ట్రిక్లో, భారతదేశాన్ని గ్లోబల్ EV హబ్గా మార్చడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. తాము 4000 స్టోర్లకు విస్తరిస్తూ, సేవింగ్స్ వాలా స్కూటర్ను ప్రతి నగరం, పట్టణం, మండలాలలో అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.