Logo
Download our app
ఎన్ హెచ్ ఆర్ సీ చైర్మ‌న్ గా రామ సుబ్ర‌మ‌ణియ‌న్
NEWS   Dec 24,2024 02:56 am
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ రామసుబ్రమణియన్ ను నియ‌మించారు. ఆయ‌న‌తో పాట. ప్రియాంక్ కనూంగో , డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్) కూడా కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source