Logo
Download our app
శాంతి భ‌ద్ర‌త‌లపై దృష్టి పెట్టండి
NEWS   Dec 23,2024 10:00 am
సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. హైద‌రాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్ప‌ష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source