Logo
Download our app
ప్ర‌జా ప్ర‌భుత్వం కాదు క‌మీష‌న్ల స‌ర్కార్
NEWS   Dec 22,2024 08:36 am
బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణ‌య్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు .ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం కానే కాద‌ని క‌మీష‌న్ల‌తో న‌డుస్తున్న స‌ర్కార్ అంటూ ధ్వ‌జ‌మెత్తారు. బీసీల‌కు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డిని త‌రిమి కొడ‌తామ‌ని హెచ్చ‌రించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు 90 శాతంతో సబ్సిడీ రుణాలను ఇవ్వాల‌న్నారు . 12 కుల ఫెడ‌రేష‌న్ల‌ను కార్పొరేష‌న్లుగా మార్చాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source