Logo
Download our app
బీఆర్ఎస్ నేతలను ఉరి తీసినా తప్పు లేదు
NEWS   Dec 22,2024 04:00 am
10 ఏళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి . రూ. 7 ల‌క్ష‌ల 25 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లార‌ని, వాటికి రూ. 16 వేల కోట్ల‌కు పైగా నెల నెలా క‌డుతున్నామ‌ని అన్నారు. 11.5 శాతం మిత్తికి అప్పులు తెచ్చారని ఆరోపించారు. . వీరిని ఉరి తీసినా త‌ప్పు లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source