Logo
Download our app
గొర్రెపల్లిలో అనారోగ్య బాధితుని ఆత్మహత్య
NEWS   Dec 21,2024 04:07 pm
గొర్రెపల్లి గ్రామానికి చెందిన తోట రాజం (60) గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ.. ఎంతకు తగ్గకపోవడంతో విరక్తి చెంది గడ్డి మందు తాగాడు. హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.. మృతుడి భార్య తోటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై K. రాజు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source