Logo
Download our app
ఓ ధీరుడు పయనం పుస్తకావిష్కరణ
NEWS   Dec 21,2024 06:07 pm
వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని "ఓ ధీరుడి పయనం" పేరుతో పుస్తకంగా రాసిన తవ్వా వెంకటయ్య జగన్మోహన్ రెడ్డి నిజమైన ధీరత్వాన్ని చిత్రించాడని మైదుకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డా. తవ్వా వెంకటయ్య రచించిన "ఓ ధీరుడు పయనం" పుస్తకాన్ని రఘురామి రెడ్డి ఆవిష్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source