Logo
Download our app
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి
NEWS   Dec 19,2024 10:00 am
మంత్రి సీత‌క్క భ‌గ్గుమ‌న్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబేద్క‌ర్ ను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేసిన షాపై ఫైర్ అయ్యారు. వెంట‌నే దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్ర మంత్రి క్ష‌మాప‌ణ చెప్పి తీరాల‌న్నారు సీత‌క్క‌. ఈ దేశంలో అదానీ, మోదీ, బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటున్నార‌ని, ఈ ప్ర‌జాస్వామిక దేశంలో చెల్ల‌ద‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source