Logo
Download our app
తాండూర్ ప్రీమియర్ లీగ్ విజేత సీఎస్కే జట్టు
NEWS   Dec 19,2024 03:46 am
తాండూర్ మండలంలో తాండూర్ ప్రైమర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పైనల్ మ్యాచ్ సిఎస్కెతో కె, ఎక్స్, ఎల్, పి జట్లు తలపడగా 8 పరుగుల తేడాతో సిఎస్కె జట్టు గెలిచింది. విజేత సిఎస్ కె జట్టుకు 30వేల రూపాయల నగదు, రన్నర్ కె, ఎక్స్, ఎల్ జట్టుకు15ల రూపాయిల నగదు టోర్నమెంట్ ముఖ్య అధితులు టీపీసీసీ రాష్ర్ట ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, తాండూర్ సర్కిల్ సీఐ కుమార్ స్వామి హాజరై విజేతలకు నగదు పురస్కరాన్ని అందచేశారు. తాండూర్ మాదారం ఎసైలు నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source