Logo
Download our app
2 ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి
NEWS   Dec 18,2024 04:49 pm
రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు రెండు ద్విచక్రవాహనలు ఢీ కొనడంతో ఒకరి మృతి మరొకరు తీవ్రంగా గాయాలు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయాలపాలైన వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రుద్రంగికి చెందిన కంటే రాములుకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువ అయి మార్గమధ్యలో మృతి చెందాడు. బైక్ పై ఉన్న గడ్డం సంజయ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source