Logo
Download our app
పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు
NEWS   Dec 17,2024 05:52 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని మార్కెట్ సమీపంలోని ఎండి అమర్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 15 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ పీడీఎస్ రైసును తదుపరి చర్య గురించి సివిల్ సప్లై అధికారులకు పంపించిన‌ట్టు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source