Logo
Download our app
మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థులు స్థానికులే
NEWS   Dec 17,2024 06:45 am
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మెడిక‌ల్ పీజీ అభ్య‌ర్థుల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివిన వారిని స్థానికులుగా ప‌రిగ‌ణించాల‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో చెల్లుబాటు కాద‌ని పేర్కొంది. దీంతో రేవంత్ స‌ర్కార్ కు బిగ్ షాక్ త‌గిలింది.
⚠️ You are not allowed to copy content or view source