Logo
Download our app
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్
NEWS   Dec 17,2024 06:10 am
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు న‌మోదు చేశారు. 2 దఫాలుగా రూ.1.70 కోట్లు చెల్లించిన పేర్ని నాని..ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందజేశారు . కాగా పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాముల్లో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై విచార‌ణ చేప‌ట్టారు. 3,708 బ‌స్తాల బియ్యం త‌గ్గింద‌ని తేల్చారు.
⚠️ You are not allowed to copy content or view source