Logo
Download our app
నిబంధనలు తప్పకుండా పాటించాలి
NEWS   Dec 15,2024 01:16 pm
జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ నియమ నిబంధనలను ప్రజలందరూ తూచా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు .ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదని, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు పార్కులు, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source