Logo
Download our app
మెట్‌ప‌ల్లిలో మధుయాష్కి జన్మదిన వేడుక‌లు
NEWS   Dec 15,2024 11:56 am
మెట్‌ప‌ల్లి: కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్ జన్మదినం సందర్భంగా మెట్‌ప‌ల్లి పట్టణంలో యాచకులకు, రోడ్డుపై నిద్రిస్తున్న అనాథలకు మండల కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుల ఆద్వర్యంలో బ్లాంకెట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేండ్ల శ్రీనివాస్, పిట్ట చిరంజీవి, సాదుల్ల, ప్రవీణ్, సంజీవ్, కాంగ్రెస్ కార్యకర్తలు, పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source