హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ గంగారెడ్డి
NEWS Dec 14,2024 05:27 pm
కామారెడ్డి జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్కనూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం రేకులపల్లి రాజగంగారెడ్డి శనివారం ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో శనివారం జరిగిన ఎన్నికల్లో 103 ఓట్లతో ఆయన గెలిచారు. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.