Logo
Download our app
విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం
NEWS   Dec 14,2024 03:19 pm
మెట్‌ప‌ల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు అందించే డైట్ చార్జీల పెంపు, కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజు కుమార్, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source