Logo
Download our app
నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న
NEWS   Dec 14,2024 09:55 am
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మంత్రి నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. నాలుగు గంట‌ల పాటు ఆయ‌న ప‌లు గ్రామాల‌లో తిరిగారు. 16 వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే E 11,E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను పూర్తి చేయాలిని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source