Logo
Download our app
ధ్రువ పాఠశాల ప్రారంభించిన CP
NEWS   Dec 13,2024 12:10 pm
ధ్రువ పాఠశాల ప్రారంభించారు CP. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ..ఒరిస్సా నుండి వలస వచ్చి ఇక్కడ పని చేస్తున్న కూలీల పిల్లలు మంచి చదువులు చదువుకునేందుకు దృవలో భాగంగా ఏర్పాటు చేసిన వర్క్ సైట్ స్కూల్ ను ప్రారంభించామని, పిల్లలు ఇక్కడ ఐదవ తరగతి వరకు చదువుకునే వీలు వుందన్నారు. పిల్లలకు అర్ధం అయ్యే విధంగా వారి భాషలోనే చదువు చెప్పే విధంగా ఒక ఒక ఉపాధ్యాయునికి, ఒక ఉపాధ్యాయురాలిని నియమించామని చెప్పారు. పిల్లల చదువుతో పాటు వారి ఆరోగ్య రీత్యా వైద్యులను కూడా ఉంచడం జరిగిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source