Logo
Download our app
తపస్ ధర్మాగ్రహ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Dec 12,2024 12:13 pm
పిఆర్సిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏ లను వెంటనే ప్రకటించాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 17న ఇందిరా పార్క్ లో జరిగే తపస్ మహా ధర్నా ను విజయవంతం చేయాలని తపస్ మెదక్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుకన్య కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉమ్లా నాయక్, రవీందర్ రెడ్డి, అర్జున్, వెంకటస్వామి, ఆలీ సుచరితరాణి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source