స్పీకర్ గడ్డంకు ఎమ్మెల్యేల ఫిర్యాదు
NEWS Dec 12,2024 08:50 am
మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్కు వినతిపత్రం అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్. ఇలాగే వదిలి వేస్తే మరింత రెచ్చి పోయే ప్రమాదం ఉందన్నారు.