Logo
Download our app
హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
NEWS   Dec 10,2024 06:02 pm
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెదలు రాజేందరను 13 జనవరి 2022న అదే గ్రామానికి చెందిన కాస సంజీవ్, తైడపల్లి రజనీకాంత్, రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ వ్యవసాయ పొలంలో దారివిషయంలో రాజేందరన్ను వీరు హతమార్చారు. మంగళవారం సంజీవ్, రజినీకాంత్లకు జీవితఖైదు, లక్ష్మీనారాయణకు ఐదేళ్లు జైలుశిక్ష విధిస్తూ జగిత్యాల జిల్లా అదనపు జడ్జి తీర్పునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source