Logo
Download our app
రక్తదానం చేయడం అభినందనీయం
NEWS   Dec 10,2024 10:50 am
ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమనీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు.
⚠️ You are not allowed to copy content or view source