Logo
Download our app
క‌వులు..క‌ళాకారుల‌కు పెద్ద‌పీట
NEWS   Dec 10,2024 02:53 am
క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌ల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తిరూప‌మే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం అని అన్నారు. డిసెంబ‌ర్ 9 తెలంగాణ చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచి పోతుంద‌న్నారు. ఇక నుంచి డిసెంబ‌ర్ 9ని ప్ర‌తి ఏటా అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source