Logo
Download our app
కుంభ‌మేళాకు 3 వేల ప్ర‌త్యేక‌ రైళ్లు
NEWS   Dec 09,2024 03:31 am
కేంద్ర రైల్వే శాఖ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే జ‌న‌వ‌రిలో యూపీలో జ‌రిగే మ‌హా కుంభ మేళాకు 40 కోట్ల మంది భ‌క్తులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేసింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు భ‌క్తుల ర‌వాణాకు సంబంధించి దేశ వ్యాప్తంగా 3 వేల రైళ్లను ప్ర‌త్యేకంగా న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్.
⚠️ You are not allowed to copy content or view source