కిషన్ రెడ్డి నిధులెన్ని తెచ్చావో చెప్పు
NEWS Dec 09,2024 02:53 am
కేంద్ర మంత్రిగా ఆరేళ్ల నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకు వచ్చావో చెప్పాలని కిషన్ రెడ్డిని నిలదీశారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ డిమాండ్ చేశారు. కనీసం అంబర్ పేట నియోజకవర్గాన్నైనా బాగు చేశావా అని ప్రశ్నించారు. సాక్స్ వేసుకుని కూలర్లు పెట్టుకుని పడుకున్నంత మాత్రాన మూసీ మురికి కంపు పోదన్నారు.